జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర మొదటి భాగం సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్స్ మాత్రం ఈ సినిమా విడుదలకు చాలా రోజుల ముందే బుక్ మీ షో ఆప్ లో ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ టికెట్ బుకింగ్స్ బుక్ మై షో లో సెప్టెంబర్ 22 వ తేదీన ఓపెన్ అయ్యాయి. సెప్టెంబర్ 22 వ తేదీ నుండి 28 వ తేదీ వరకు ఈ సినిమాకు సంబంధించిన అనేక టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి. మరి రోజు వారిగా ఈ సినిమాకు సంబంధించిన ఎన్ని టికెట్స్ బుక్ మై షో ఆప్ లో సేల్ అయ్యాయి. మొత్తంగా ఎన్ని టికెట్స్ అమ్ముడు పోయాయి అనే వివరాలను తెలుసుకుందాం.

సెప్టెంబర్ 22వ తేదీన ఈ మూవీకి సంబంధించిన 35.3 కే టిక్కెట్లు బుక్ మై షో ఆప్ లో సెల్ అయ్యాయి.

సెప్టెంబర్ 23 తేదీన ఈ మూవీకి సంబంధించిన 107.34 కే టిక్కెట్లు బుక్ మై షో ఆప్ లో సెల్ అయ్యాయి.

సెప్టెంబర్ 24 వ తేదీన ఈ మూవీకి సంబంధించిన 369.17 కే టిక్కెట్లు బుక్ మై షో ఆప్ లో సెల్ అయ్యాయి.

సెప్టెంబర్ 25 వ తేదీన ఈ మూవీకి సంబంధించిన 369.17 కే టిక్కెట్లు బుక్ మై షో ఆప్ లో సెల్ అయ్యాయి.

సెప్టెంబర్ 26 వ తేదీన ఈ మూవీకి సంబంధించిన 446 కే టిక్కెట్లు బుక్ మై షో ఆప్ లో సెల్ అయ్యాయి.

సెప్టెంబర్ 27 వ తేదీన ఈ మూవీకి సంబంధించిన 605.16 కే టిక్కెట్లు బుక్ మై షో ఆప్ లో సెల్ అయ్యాయి.

సెప్టెంబర్ 28 వ తేదీన ఈ మూవీకి సంబంధించిన 550.25 కే టిక్కెట్లు బుక్ మై షో ఆప్ లో సెల్ అయ్యాయి.

సెప్టెంబర్ 22 వ తేదీ నుండి 28 వ తేదీ వరకు ఈ మూవీకి సంబంధించిన 2.476 మిలియన్ టిక్కెట్లు బుక్ మై షో ఆప్ లో సెల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: