మన ఊహించినవి ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటే ఇది. అందాల ముద్దుగుమ్మ అందరి ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి అనుమానస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. చాలా చిన్న ఏజ్ లోనే ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది . అసలు ఎవరు కూడా శ్రీదేవి ఇంత చిన్న ఏజ్ లో మరణిస్తుంది అని అనుకోలేదు. దుబాయ్ కి ఓ పెళ్లి కోసం వెళ్లడం . అక్కడ అనుకోకుండా బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో మరణించడం.  అందరికీ డౌట్ క్రియేట్ చేసింది.


మరీ ముఖ్యంగా చాలామంది బోనీకపూర్ పై సందేహం వ్యక్తం చేశారు . అప్పటివరకు శ్రీదేవి బోనికపూర్ చాలా అన్యోన్యంగా ఉన్నారు అని ..ఎందుకు శ్రీదేవిని ఒక్కటే దుబాయ్ కి పంపించారు..?  ఆ తర్వాత ఎందుకు బోనీకపూర్ వెళ్ళాడు..? శ్రీదేవి చనిపోయాక బోనీకపూర్ ఎందుకు అక్కడ లేడు..? చనిపోయిన తర్వాత కూడా ఆ విషయాన్ని ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు..? అంటూ శ్రీదేవి ఫాన్స్ రకరకాలుగా స్పందిస్తూ వచ్చారు. అయితే బోనికపూర్ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు.



అంతేకాదు శ్రీదేవి చనిపోయిన తరువాత రూమర్స్ కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. శ్రీదేవి చనిపోవడానికి కారణం బోనీకపురే అని బోనీకపూర్ ఆల్రెడీ ఒక సీనియర్ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు అని ..ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అని ..ఆ విషయం తెలుసుకున్న శ్రీదేవి ఆయనను దూరం పెడుతూ వచ్చింది అని ..ఎక్కడ కూతుర్ల భవిష్యత్తు పాడైపోతుందో అంటూ ఆమె ఈ విషయాన్ని బయట పెట్టలేదు అని ..అనుకోకుండా ఆమె అలా దుబాయ్ కి వెళ్లి బాత్రూం లో కాలు జారిపడి మరణించడం.. బోనికపూర్ కు ప్లస్ అయిందని  మాట్లాడుకున్నారు. అంతేకాదు ఆమె చనిపోయిన రోజు కూడా బోనీ కపూర్హీరోయిన్ కి కాల్ చేసి మాట్లాడట. ఇప్పటికీ బోనీకపుర్ ఆ సీనియర్ హీరోయిన్ తో టచ్ లోనే ఉంటూ బాగా మింగిల్ అవుతూ ఉన్నాడు అని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అయితే బోనికపూర్ కానీ బోనికపూర్ కి సంబంధించిన వాళ్ళు కానీ ఈ విషయంపై ఎటువంటి విధంగా రియాక్ట్ అవలేదు. తప్పుడు వార్త పై రియాక్ట్ అవ్వాలని ఎందుకు అనుకున్నాడో..? లేక నిజంగానే నిజమే కదా మరి రియాక్ట్ అయ్యి ఏం చేద్దాం అనుకున్నాడో..?  ఏంటో తెలియదు కానీ  అప్పట్లో ఈ వార్త మాత్రం బాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: