ఇండియా లో ఎన్నో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో కంపెనీలు సరికొత్త ఫీచర్లతో మొబైల్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. ఈ మేరకు ప్రముఖ మొబైల్ కంపెనీ మైక్రో మాక్స్ అదిరిపోయే ఫీచర్లతో ఒక ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ ను కలిగి ఉంది. తాజాగా ఇన్ 1 పేరుతో 5జీ స్మార్ట్ఫోన్ను లాంఛ్ చేసింది. గతేడాది నవంబర్లో నోట్ 1, ఇన్ 1బీ పేరిట రెండు స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టి మొబైల్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు స్మార్ట్ఫోన్లను తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో అందించడంతో ఇవి వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..