ఇక
చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో
ఇండియా, ఈమధ్య మార్కెట్లో విడుదల చేసిన కుషాక్ ఎస్యూవీ అమ్మకాల పరంగా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. స్కోడా కుషాక్ ఎఫెక్ట్తో స్కోడా కంపెనీ గత నెలలో భారీ అమ్మకాలను నమోదు చేయడం జరిగింది.గత సంవత్సరం జులై నెలతో పోలిస్తే, ఈ సంవత్సరం జులై లో స్కోడా అమ్మకాలు మూడు రెట్లు పెరిగడం జరిగింది.ఇక స్కోడా ఆటో గత సంవత్సరం జూలై నెలలో 922 యూనిట్లను అమ్మగా, ఈ సంవత్సరం జులై నెల లో 3,080 యూనిట్లను అమ్మడం జరిగింది.ఇక ఈ సమయంలో అమ్మకాలు అనేవి మూడు రెట్లు పెరిగినట్లు కంపెనీ నివేదించడం జరిగింది. ఇక స్కోడా కుషాక్ కాంపాక్ట్ ఎస్యూవీ విజయం వలనే కంపెనీ అమ్మకాలు పెరిగాయని స్కోడా కంపెనీ తెలిపడం జరిగింది.ఇక భారతదేశంలో తమ అమ్మకాలను చాలా గణనీయంగా పెంచుకోవాలనే లక్ష్యంతో కుషాక్ ఎస్యూవీ
కార్ ని ప్రారంభించామని ఇక తమ ప్రణాళిక రూపుదిద్దుకోవడం చాలా ప్రోత్సాహకరంగా ఉందని స్కోడా ఆటో
ఇండియా బ్రాండ్
డైరెక్టర్ జాక్ హోలిస్ చెప్పడం జరిగింది.
ఇక
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సవాలుతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ ఇంకా తాము తమ వ్యూహాత్మక దృష్టికి ఎంతో అనుగుణంగా ఒక విజయవంతమైన ప్రయోగాన్ని నిర్వహించగలిగామని అందుకే అమ్మకాల అంచనాలను చేరుకోగలిగామని ఆయన తెలిపడం జరిగింది.ఇక స్కొడా కుషాక్
కార్ కోసం డీలర్షిప్లకు వచ్చే కస్టమర్ల సంఖ్య ఇంకా
కస్టమర్ ఎంక్వైరీల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఇక అలాగే, భారతదేశంలో కూడా కొత్తగా స్కోడా డీలర్షిప్లను ఏర్పాటు చేసేందుకు డీలర్ భాగస్వాముల నుండి ఆసక్తి పెరిగిందని హోలిస్ చెప్పడం జరిగింది.ఇక స్కోడా బ్రాండ్ని కొత్త ఇంకా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు తీసుకెళ్లేందుకు తాము అగ్రెసివ్ ప్రణాళికలను అనుసరిస్తున్నామని ఇంకా దేశవ్యాప్తంగా తమ శ్రేష్ఠత ఇంకా కస్టమర్-సెంట్రిసిటీ దృష్టిని పంచుకునే భాగస్వాముల కోసం తాము ఎదురు చూస్తున్నామని ఆయన తెలపడం జరిగింది.