దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో హైకోర్టులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరగనుంది. ఈ నెలాఖరుతో తన పదవీ కాలం ముగుస్తుండడంతో వీటిని నిర్వహించేందుకు నిమ్మగడ్డ సుముఖంగా లేరు. ఇక పరిషత్ పోరుతో పాటు తిరుపతి ఉప ఎన్నికల్లోనూ తిరుగులేని ఘనవిజయం సాధించి మరోసారి తన సత్తా చాటాలని జగన్ పట్టుదలతో ఉన్నారు.
దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో హైకోర్టులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరగనుంది. ఈ నెలాఖరుతో తన పదవీ కాలం ముగుస్తుండడంతో వీటిని నిర్వహించేందుకు నిమ్మగడ్డ సుముఖంగా లేరు. ఇక పరిషత్ పోరుతో పాటు తిరుపతి ఉప ఎన్నికల్లోనూ తిరుగులేని ఘనవిజయం సాధించి మరోసారి తన సత్తా చాటాలని జగన్ పట్టుదలతో ఉన్నారు.