అయితే ఇదే అంశంపై రత్నప్రభ హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పడంతో బీజేపీపై ఇప్పటికే ఉన్న ఆగ్రహం మరింత పెరిగినట్లయ్యింది. ప్రత్యేక హోదా స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందని రత్న ప్రభ గుర్తు చేశారు. ఇందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంగీకరించారన్నారు. రత్నప్రభ చేసిన వ్యాఖ్యలతో ఏ మాత్రం పోటీలో లేని బీజేపీని మరింత పాతాళానికి తొక్కిశాయన్న చర్చలు నడుస్తున్నాయి.
అయితే ఇదే అంశంపై రత్నప్రభ హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పడంతో బీజేపీపై ఇప్పటికే ఉన్న ఆగ్రహం మరింత పెరిగినట్లయ్యింది. ప్రత్యేక హోదా స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందని రత్న ప్రభ గుర్తు చేశారు. ఇందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంగీకరించారన్నారు. రత్నప్రభ చేసిన వ్యాఖ్యలతో ఏ మాత్రం పోటీలో లేని బీజేపీని మరింత పాతాళానికి తొక్కిశాయన్న చర్చలు నడుస్తున్నాయి.