కరోనా పరిస్థితులు కుదుటపడిన తరుణంలో ఈ దసరాకు భారీగా భక్తులు తరలి వస్తారనే అంచనా ఉంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి సత్యనారాయణ ఆదేశించారు. దసరా సమయంలో ప్రతిరోజు 30 వేల మందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా. అదే మూలా నక్షత్రం రోజున రెండు లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. అలాగే దూరప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకోవాలని మంత్రి సూచించారు.
కరోనా పరిస్థితులు కుదుటపడిన తరుణంలో ఈ దసరాకు భారీగా భక్తులు తరలి వస్తారనే అంచనా ఉంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి సత్యనారాయణ ఆదేశించారు. దసరా సమయంలో ప్రతిరోజు 30 వేల మందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా. అదే మూలా నక్షత్రం రోజున రెండు లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. అలాగే దూరప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకోవాలని మంత్రి సూచించారు.