తర్వాత ఇడుపులపాయ చేరుకుని రాత్రి బస చేస్తారు. సెప్టెంబర్ 2 న ఉదయం 8.50 గంటలకు వైఎస్సార్ ఘాట్ కు చేరుకుని.. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో సీఎం పాల్గొంటారు. 9.45 గంటలకు ఎస్టేట్ ప్రేయర్ హాల్లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ది కార్యక్రమాలను సమీక్షిస్తారు. సెప్టెంబర్ 3 న ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి 10.40 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.
తర్వాత ఇడుపులపాయ చేరుకుని రాత్రి బస చేస్తారు. సెప్టెంబర్ 2 న ఉదయం 8.50 గంటలకు వైఎస్సార్ ఘాట్ కు చేరుకుని.. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో సీఎం పాల్గొంటారు. 9.45 గంటలకు ఎస్టేట్ ప్రేయర్ హాల్లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ది కార్యక్రమాలను సమీక్షిస్తారు. సెప్టెంబర్ 3 న ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి 10.40 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.