ఈ కార్యక్రమానికి దిల్లీ, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలను సమీకరిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ 3500 కిలోమీటర్ల భారత్ జోడో యాత్రకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ్టి సభ.. అందుకు సన్నాహకంగా ఉపయోగపడుతుంది. వైద్యం కోసం విదేశాలకు వెళ్లిన సోనియా గాంధీ, ఆమెతో పాటు ఉన్న ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ మాత్రం ఇవాళ్టి సభకు రావడం లేదు.
ఈ కార్యక్రమానికి దిల్లీ, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలను సమీకరిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ 3500 కిలోమీటర్ల భారత్ జోడో యాత్రకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ్టి సభ.. అందుకు సన్నాహకంగా ఉపయోగపడుతుంది. వైద్యం కోసం విదేశాలకు వెళ్లిన సోనియా గాంధీ, ఆమెతో పాటు ఉన్న ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ మాత్రం ఇవాళ్టి సభకు రావడం లేదు.