రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని పాలకుల కనుసన్నల్లోని పెద్దల చేతుల్లోకి, భూ మాఫియా చేతుల్లోకి వెళ్తోందని నేతలు దుయ్యబట్టారు. పేదల సాగులోని భూములకు రెవెన్యూ రికార్డుల్లో సైతం చోటు దక్కడం లేదన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసి పేదలకు పరిహారం ఇవ్వడం లేదని నేతలు విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని పాలకుల కనుసన్నల్లోని పెద్దల చేతుల్లోకి, భూ మాఫియా చేతుల్లోకి వెళ్తోందని నేతలు దుయ్యబట్టారు. పేదల సాగులోని భూములకు రెవెన్యూ రికార్డుల్లో సైతం చోటు దక్కడం లేదన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసి పేదలకు పరిహారం ఇవ్వడం లేదని నేతలు విమర్శించారు.