ఆర్థికంగా బలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏముందని జేఏసీ ఛైర్మన్ డా పాండు నాయక్ ప్రశ్నించారు. శిథిలావస్థకు వచ్చిన బిల్డింగ్ లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నట్లు జేఏసీ ఛైర్మన్ డా పాండు నాయక్ తెలిపారు. వారం రోజుల్లో ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. లేకపోతే తెలంగాణ రాష్ట్రం తరహాలోనే కొత్త బిల్డింగ్ సాధించుకుంటామని డా పాండు నాయక్ హెచ్చరించారు.
ఆర్థికంగా బలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏముందని జేఏసీ ఛైర్మన్ డా పాండు నాయక్ ప్రశ్నించారు. శిథిలావస్థకు వచ్చిన బిల్డింగ్ లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నట్లు జేఏసీ ఛైర్మన్ డా పాండు నాయక్ తెలిపారు. వారం రోజుల్లో ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. లేకపోతే తెలంగాణ రాష్ట్రం తరహాలోనే కొత్త బిల్డింగ్ సాధించుకుంటామని డా పాండు నాయక్ హెచ్చరించారు.