తెలంగాణలో జరిగిన ఉద్యమాలపై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి అని కొనియాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. నీళ్ళు, నిధులు, నియామకాలు.. ప్రధాన అంశాలుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ అని మెచ్చుకున్నారు. రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేసిన వారి త్యాగాలకు సార్థకత కల్పించాలని ఆకాంక్షించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ప్రజల ఆకాంక్షల మేర సంక్షేమం, అభివృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షలు చెప్పారు.
తెలంగాణలో జరిగిన ఉద్యమాలపై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి అని కొనియాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. నీళ్ళు, నిధులు, నియామకాలు.. ప్రధాన అంశాలుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ అని మెచ్చుకున్నారు. రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేసిన వారి త్యాగాలకు సార్థకత కల్పించాలని ఆకాంక్షించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ప్రజల ఆకాంక్షల మేర సంక్షేమం, అభివృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షలు చెప్పారు.