శ్వేత పత్రాల్లో గత ప్రభుత్వం చేసిన అప్పులపై స్పష్టత లేదన్న బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్.. లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎందుకు చర్చ జరపలేదన్నారు. గతంలో మా దగ్గర సాక్షాలు ఉన్నాయని చెప్పిన కాంగ్రెస్ నేతలు.. విచారణకు ఫిర్యాదు చేద్దామంటే సరైన సహకారం అందించడంలేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వాళ్లదే కదా.. అయినా ఎందుకు చర్చ జరపలేదన్నారు.
శ్వేత పత్రాల్లో గత ప్రభుత్వం చేసిన అప్పులపై స్పష్టత లేదన్న బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్.. లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎందుకు చర్చ జరపలేదన్నారు. గతంలో మా దగ్గర సాక్షాలు ఉన్నాయని చెప్పిన కాంగ్రెస్ నేతలు.. విచారణకు ఫిర్యాదు చేద్దామంటే సరైన సహకారం అందించడంలేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వాళ్లదే కదా.. అయినా ఎందుకు చర్చ జరపలేదన్నారు.