హోంశాఖ, ఆర్థిక శాఖ మంత్రులకు లేఖ రాసినా స్పందన లేదని.. ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా తిరుపతి వచ్చినపుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.. కానీ అది నెరవేర్చలేదని ఏపీ కాంగ్రెస్ గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు బీజం వేసింది బిజెపినే అంటున్న ఏపీ కాంగ్రెస్.. విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉందని చెబుతున్నారు.
హోంశాఖ, ఆర్థిక శాఖ మంత్రులకు లేఖ రాసినా స్పందన లేదని.. ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా తిరుపతి వచ్చినపుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.. కానీ అది నెరవేర్చలేదని ఏపీ కాంగ్రెస్ గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు బీజం వేసింది బిజెపినే అంటున్న ఏపీ కాంగ్రెస్.. విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉందని చెబుతున్నారు.