అందుకే ఇప్పుడు గత్యంతరం లేక కెసిఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారన్న జగ్గారెడ్డి.. ఈ పది సంవత్సరాల పాలనలో కెసిఆర్ ఎప్పుడైనా సచివాలయంలో ప్రజలకి అందుబాటులో ఉన్నారా అని ప్రశ్నించారు. పది సంవత్సరాలు సీఎంగా ఉన్నపుడు కేసీఆర్కు సోషల్ మీడియా లేదు.. ప్రతిపక్షంలోకి రాగానే వచ్చిందా అని జగ్గారెడ్డి నిలదీశారు. తెలంగాణ లో కాంగ్రెస్ 14 పార్లమెంట్ సీట్లు వస్తాయని రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని జగ్గారెడ్డి చెప్పారు.
అందుకే ఇప్పుడు గత్యంతరం లేక కెసిఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారన్న జగ్గారెడ్డి.. ఈ పది సంవత్సరాల పాలనలో కెసిఆర్ ఎప్పుడైనా సచివాలయంలో ప్రజలకి అందుబాటులో ఉన్నారా అని ప్రశ్నించారు. పది సంవత్సరాలు సీఎంగా ఉన్నపుడు కేసీఆర్కు సోషల్ మీడియా లేదు.. ప్రతిపక్షంలోకి రాగానే వచ్చిందా అని జగ్గారెడ్డి నిలదీశారు. తెలంగాణ లో కాంగ్రెస్ 14 పార్లమెంట్ సీట్లు వస్తాయని రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని జగ్గారెడ్డి చెప్పారు.