గడిచిన పదేండ్లలో మోదీ అయోధ్య కట్టడం తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని వి. హనుమంతురావు విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తీసేస్తామని బీజేపీ అంటోందని వి. హనుమంతురావు ఆరోపించారు. కాంగ్రెస్ కి ఓటేస్తే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని వి. హనుమంతురావు అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి న్యాయం జరుగుతుందని వి. హనుమంతురావు స్పష్టం చేశారు.
గడిచిన పదేండ్లలో మోదీ అయోధ్య కట్టడం తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని వి. హనుమంతురావు విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తీసేస్తామని బీజేపీ అంటోందని వి. హనుమంతురావు ఆరోపించారు. కాంగ్రెస్ కి ఓటేస్తే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని వి. హనుమంతురావు అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి న్యాయం జరుగుతుందని వి. హనుమంతురావు స్పష్టం చేశారు.