రేపటి కేబినెట్ భేటీకి అన్ని అంశాలను నివేదించే పనిలో అధికారులు ఉన్నారు. అందులో భాగంగా అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ వివరాలు కోరింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం ఈ మేరకు 32 శాఖలకు నోట్ పంపింది. ఆయా శాఖల్లోని కార్పోరేషన్లు, సంస్థలకు సంబంధించిన విభజన అంశాలు, వాటికి సంబంధించిన సమగ్ర వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. వాటి ఆధారంగా మంత్రివర్గ సమావేశానికి నివేదిక సమర్పిస్తారు.
రేపటి కేబినెట్ భేటీకి అన్ని అంశాలను నివేదించే పనిలో అధికారులు ఉన్నారు. అందులో భాగంగా అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ వివరాలు కోరింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం ఈ మేరకు 32 శాఖలకు నోట్ పంపింది. ఆయా శాఖల్లోని కార్పోరేషన్లు, సంస్థలకు సంబంధించిన విభజన అంశాలు, వాటికి సంబంధించిన సమగ్ర వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. వాటి ఆధారంగా మంత్రివర్గ సమావేశానికి నివేదిక సమర్పిస్తారు.