ఈనెల 17న సీఎం కేజ్రీవాల్ ఇంటికి ఆమెను తీసుకెళ్లిన పోలీసులు అదనపు డిప్యూటీ కమిషనర్ అజింత చెప్యాల నేతృత్వంలో నలుగురు ఫోరెన్సిక్ నిపుణులు అక్కడి సీసీటీవీ పుటేజీని సేకరించారు. తమ ముందు విచారణకు హాజరుకావాలని జాతీయ మహిళా కమిషన్ బిభవ్ కుమార్కు మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే ఇష్యూ కేజ్రీవాల్ ఇంట్లో జరిగింది కాబట్టి ఆయన్ను కూడా ఇందులో ఇరికిస్తారని ఆప్ నేతలు అనుమానిస్తున్నారు.
ఈనెల 17న సీఎం కేజ్రీవాల్ ఇంటికి ఆమెను తీసుకెళ్లిన పోలీసులు అదనపు డిప్యూటీ కమిషనర్ అజింత చెప్యాల నేతృత్వంలో నలుగురు ఫోరెన్సిక్ నిపుణులు అక్కడి సీసీటీవీ పుటేజీని సేకరించారు. తమ ముందు విచారణకు హాజరుకావాలని జాతీయ మహిళా కమిషన్ బిభవ్ కుమార్కు మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే ఇష్యూ కేజ్రీవాల్ ఇంట్లో జరిగింది కాబట్టి ఆయన్ను కూడా ఇందులో ఇరికిస్తారని ఆప్ నేతలు అనుమానిస్తున్నారు.