విజ్ఞాన్ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్నట్టు వేదాంతు సీఈఓ వంశీ కృష్ణ వివరించారు. తొలుత 11,12 తరగతుల వారికి ఆఫ్ లైన్ కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించామన్న వేదాంతు సీఈఓ వంశీ కృష్ణ.. భవిష్యత్తులో 9,10 తరగతుల వారికి సైతం ఈ సౌకర్యం అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రతి విద్యార్థి ఒత్తిడి లేకుండా మంచి విద్యను అభ్యసించటమే తమ లక్ష్యమని వేదాంతు సీఈఓ వంశీ కృష్ణ అంటున్నారు.
విజ్ఞాన్ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్నట్టు వేదాంతు సీఈఓ వంశీ కృష్ణ వివరించారు. తొలుత 11,12 తరగతుల వారికి ఆఫ్ లైన్ కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించామన్న వేదాంతు సీఈఓ వంశీ కృష్ణ.. భవిష్యత్తులో 9,10 తరగతుల వారికి సైతం ఈ సౌకర్యం అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రతి విద్యార్థి ఒత్తిడి లేకుండా మంచి విద్యను అభ్యసించటమే తమ లక్ష్యమని వేదాంతు సీఈఓ వంశీ కృష్ణ అంటున్నారు.