పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు, బ్యాగ్ లను ను తెలుగు అకాడెమీ నుంచి సరఫరా చేయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న పుస్తకాల స్టాక్ ను పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. పంపిణీలో లోటు ఉంటే తక్షణం పుస్తకాల ముద్రణకు అనుమతిచ్చేలా సమగ్ర శిక్షా డైరెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు. జూలై 15 తేదీలోగా విద్యార్ధులందరికీ అందేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు, బ్యాగ్ లను ను తెలుగు అకాడెమీ నుంచి సరఫరా చేయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న పుస్తకాల స్టాక్ ను పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. పంపిణీలో లోటు ఉంటే తక్షణం పుస్తకాల ముద్రణకు అనుమతిచ్చేలా సమగ్ర శిక్షా డైరెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు. జూలై 15 తేదీలోగా విద్యార్ధులందరికీ అందేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.