ఓఎమ్ సహా ఇతర సంస్థల పేరుతో విదేశాలకు చెందిన దాతల నుంచి 300కోట్ల మేర నిధులు సేకరించినట్లు పేర్కొన్న ఈడి.. యూఎస్, కెనడా, యూకె, ఆస్ట్రేలియా, అర్జంటీనా, డెన్మార్క్, జెర్మనీ, బ్రెజిల్,ఫిన్ లాండ్, ఐర్లాండ్, మలేషియా, రూమేనియా, సింగపూర్, నార్వే సహా ఇతర దేశాల నుంచి సేకరించినట్లు తెలిపింది. తాము నిర్వహిస్తున్న సుమారు 100 పాఠశాలల్లో చదువుతున్న దళితులు, అనాధ పిల్లలకు సౌకర్యాల కల్పిస్తామని తెలిపి ఈ సంస్థ విరాళాలు సేకరించింది. ఉచిత విద్య, ఆహరం సహా ఇతర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపిన సంస్థ.. విరాళాలు పక్క దారి పట్టించి పాఠశాలల్లో విద్యార్ధుల నుంచి 1000-1500 వసూలు చేస్తున్నట్లు గతంలో గుర్తించింది. విరాళాల ద్వారా ఓమ్ సంస్థ తెలంగాణా, గోవా, కర్నాటక, కేరళ, మహరాష్ట్రలో ఆస్థులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది.
ఓఎమ్ సహా ఇతర సంస్థల పేరుతో విదేశాలకు చెందిన దాతల నుంచి 300కోట్ల మేర నిధులు సేకరించినట్లు పేర్కొన్న ఈడి.. యూఎస్, కెనడా, యూకె, ఆస్ట్రేలియా, అర్జంటీనా, డెన్మార్క్, జెర్మనీ, బ్రెజిల్,ఫిన్ లాండ్, ఐర్లాండ్, మలేషియా, రూమేనియా, సింగపూర్, నార్వే సహా ఇతర దేశాల నుంచి సేకరించినట్లు తెలిపింది. తాము నిర్వహిస్తున్న సుమారు 100 పాఠశాలల్లో చదువుతున్న దళితులు, అనాధ పిల్లలకు సౌకర్యాల కల్పిస్తామని తెలిపి ఈ సంస్థ విరాళాలు సేకరించింది. ఉచిత విద్య, ఆహరం సహా ఇతర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపిన సంస్థ.. విరాళాలు పక్క దారి పట్టించి పాఠశాలల్లో విద్యార్ధుల నుంచి 1000-1500 వసూలు చేస్తున్నట్లు గతంలో గుర్తించింది. విరాళాల ద్వారా ఓమ్ సంస్థ తెలంగాణా, గోవా, కర్నాటక, కేరళ, మహరాష్ట్రలో ఆస్థులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది.