
కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా పరీక్షను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. జేఎన్వీ ప్రవేశ పరీక్షను హిందీ ఇంకా ఇంగ్లిష్ ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లో నిర్వహించడం జరుగుతుంది.ఇక పరీక్షకు రెండు గంటల సమయం అనేది ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ, అర్థమ్యాటిక్ ఇంకా ల్యాంగ్వేజ్ విభాగాల నుంచి అనేక ప్రశ్నలుంటాయి. మొత్తం 80 బహులైశ్చిక ప్రశ్నలకు 100 మార్కులను కేటాయించడం జరిగింది.అలాగే ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. ఇక విద్యార్థులు పూర్తి వివరాలను https://navodaya.gov.in/ వెబ్సైట్లో చూసి.తెలుసుకోవచ్చును. మరి ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి గల విద్యార్థులు ఇంకా అర్హత కలిగిన విద్యార్థులు వెంటనే అప్లై చేసుకోండి.జవహర్ నవోదయ విద్యాలయాల్లో సీటు సంపాదించండి.