![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/lifestyle/taurus_taurus/are-you-worried-about-bp-problem-but-these-fruits-are-for-youade5775f-489e-4d05-8b5a-e3100d40e7cf-415x250.jpg)
కొన్ని పండ్లను తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇది నయం చేయబడదు కానీ ఇది నియంత్రించబడుతుంది. ఈ ప్రాణాంతిక సమస్యలను నియంత్రించడానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే బ్రెయిన్ డ్యామేజ్ మరియు స్ట్రోక్ వంటి ప్రమాదాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల పండ్లు మీ రక్తపోటును అదుపులో ఉంచుతాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. అరటి పండు చాలా పోషణ మైనది. జీర్ణస్ సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.
అరటి పండు లోని పోషకాలు రక్త పోటును నియంత్రిస్తాయి. దీన్ని రోజు తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అదేవిధంగా మామిడి అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. రక్తపోటు సమస్యతో బాధపడే వారు మామిడి పండ్లు తీసుకోవడం ద్వారా మేలు చేస్తాయి. ఇందులోని బీటా అండ్ ఫైబర్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక కివి పండ్లలో కూడా ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థకు అండ్ రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఈ మూడు పండ్లను తప్పనిసరిగా మీ డైలీ రొటీన్ లో చేర్చుకోవడం ద్వారా అద్భుతమైన బెనిఫిట్స్ ని పొందొచ్చు. ఇక బీపీ వంటి సమస్యలు లేని వారు కూడా ఈ పండ్లను తీసుకుని ముందే జాగ్రత్త పడవచ్చు.