నా వయసు వారిని కూడా వదిలిపెట్టడం లేదు. ఇలాంటి పరిస్థితులు షుగర్ వ్యాధిగ్రస్తులు ఎప్పుడూ ఏం తినాలి.... తినకూడదు అనే సందీప్గంలో ఉంటారు. ఎందుకంటే ఇందులో చిన్న పొరపాటు జరిగినా రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతుంది. మధుమేహంలో కిడ్నీ వ్యాధి, గుండె జబ్బులు, కంటి చూపు బలహీనతపడే ప్రమాదం ఉంది. కొంతమందికి ఈ సంక్లిష్ట యాది సమయంలో వేరుశనగలు తినవచ్చా లేదా..? తింటే ఏమవుతుంది. వేరుశనగల్లో రొటీన్, ఫైబర్, అవసరమైన పువ్వులు పుష్కలంగా ఉంటాయి. వాస్తవానికి... ఇంట్లో ఖాళీగా ఉన్న.. బోర్ కొడుతున్న... టీవీ చూస్తున్న... లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు... మనం వేరుశనగలు తినడానికి ఇష్టపడతాము. వేరుశనగలు లభించే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వేరుశనగలను సూపర్ సూపర్ పేర్కొంటారు.
అందుకే వేరుశనగ చాలా పోషకమైన ఆహారాల జాబితాలో చేర్చారు. దీనిని తినడం ద్వారా శరీరానికి సమృద్ధిగా ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B6, విటమిన్ B9, విటమిన్ B కాంప్లెక్స్, పాంతోతేనిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో పరుచూరితమైన ఒక ఆధ్యాయనం ప్రకారం... ఉదయమునే వేరుశనగ తినడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. అదనంగా, మెగ్నీషియం వేరుశనగలు ఉంటుంది. ఇది డయాబెటిస్ లో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనితోపాటు, డయాబెటిక్ రోగులకు ముఖ్యమైన వేరుశనగ తినడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వేరుశనగ తినటం వల్ల మన సిరల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. ఎందుకంటే ఫైబర్, ప్రోటీన్, మోనోశాచురేడెడ్ కొవ్వు ఉంటుంది.