![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_actress/social-media-heroinescd52100f-97a2-415b-a25a-9b13113ea66b-415x250.jpg)
https://www.facebook.com/100044571153330/videos/523317251885072
![](/Assets/ArticleUpload/2021521133538782_2.jpg)
![](/Assets/ArticleUpload/2021521132420373_4.jpg)
![](/Assets/ArticleUpload/2021521132435140_5.jpg)
![](/Assets/ArticleUpload/202152113264999_mcms.jpg)
రష్మీ కేరీర్ 2002లో సవ్వడి అనే సినిమాతో ప్రారంభమైనప్పటికీ ఆ సినిమా విడుదల కాలేదు. ఆ తరువాత ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన హోలీ సినిమాలో ఆమె సహాయ పాత్ర పోషించింది.అలా కేరీర్ ప్రారంభించిన రష్మీ ఈటీవీ, జెమిని ఛానెల్లో వచ్చే కార్యక్రమాలకు యాంకర్గా వ్యవహరించింది.ప్రముఖంగా ఈటీవీలో వచ్చే జబర్ధస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా రష్మీ బాగా పాపులర్ అయింది. దీంతో రష్మీకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా పెరింగింది.దీనికి తోడు రష్మీ అందం కుర్రాకారును కైపెక్కించేలా ఉంటుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలుగు టీవీ యాంకర్లలో అనసూయ తరువాత అంతగా ఫ్యాన్స్ ఫాలోవర్స్ని సంపాదించుకున్న యాంకర్ రష్మీనే.
![](/Assets/ArticleUpload/2021521132822934_6.jpg)