యానిమల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఫిక్స్ అయింది.. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఈ మూవీ ఆ ఓటీటీలో స్ట్రీమింగ్కు వస్తుంది. 2024 జనవరి మూడు లేదా నాలుగో వారంలో యానిమల్ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు రానున్నట్లు సమాచారం..యానిమల్ సినిమాలో వైలెంట్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్లో రణ్బీర్ కపూర్ యాక్టింగ్కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.. సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు కూడా ఎంతో సంతృప్తి కలిగిస్తుంది.. ఈ సినిమా అంచనాలు రీచ్ అవుతుందని టాక్ వస్తుంది.అయితే, వైలెన్స్, బోల్డ్ కంటెంట్ మరియు రన్ టైమ్ ఎక్కువగా ఉండడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.యానిమల్ సినిమాలో రణ్బీర్ కపూర్ సరసన హీరోయిన్గా రష్మిక మందన్న నటించింది.. రణ్బీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటించారు. ప బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. త్రిప్తి దిమ్రి, అహ్మద్ ఉమర్, బంబ్లూ పృథ్విరాజ్, శక్తికపూర్ మరియు చారు శంకర్ ముఖ్య పాత్ర పోషించారు..యానిమల్ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్, సినీ 1 స్టూడియోస్ మరియు భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్ కుమార్, కృషన్ కుమార్, మురాద్ ఖేతానీ మరియు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు.
యానిమల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఫిక్స్ అయింది.. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఈ మూవీ ఆ ఓటీటీలో స్ట్రీమింగ్కు వస్తుంది. 2024 జనవరి మూడు లేదా నాలుగో వారంలో యానిమల్ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు రానున్నట్లు సమాచారం..యానిమల్ సినిమాలో వైలెంట్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్లో రణ్బీర్ కపూర్ యాక్టింగ్కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.. సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు కూడా ఎంతో సంతృప్తి కలిగిస్తుంది.. ఈ సినిమా అంచనాలు రీచ్ అవుతుందని టాక్ వస్తుంది.అయితే, వైలెన్స్, బోల్డ్ కంటెంట్ మరియు రన్ టైమ్ ఎక్కువగా ఉండడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.యానిమల్ సినిమాలో రణ్బీర్ కపూర్ సరసన హీరోయిన్గా రష్మిక మందన్న నటించింది.. రణ్బీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటించారు. ప బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. త్రిప్తి దిమ్రి, అహ్మద్ ఉమర్, బంబ్లూ పృథ్విరాజ్, శక్తికపూర్ మరియు చారు శంకర్ ముఖ్య పాత్ర పోషించారు..యానిమల్ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్, సినీ 1 స్టూడియోస్ మరియు భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్ కుమార్, కృషన్ కుమార్, మురాద్ ఖేతానీ మరియు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు.