తనకు కరోనా వచ్చిందని, తండ్రికి అనారోగ్యంగా ఉందని చెప్పేవాడు. క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నేను చాలా కాలం నమ్ముతూ వచ్చాను. కానీ ఆ తర్వాతే అర్థమయ్యింది అతడు మోసం చేస్తున్నాడని.. డబ్బు ఇవ్వకుండా నెలలపాటు ఆలస్యం చేస్తుండడంతో స్కామ్ చేశాడని అర్థమయ్యింది. ఇలాగే పలు సిటీల్లో చాలా మందిని మోసం చేశాడని తెలిసింది. దీంతో రోనక్ వ్యాస్ పై ఏడాదిన్నర క్రితమే ఖార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాను. ఇటీవలే సీఐడీ నుంచి కాల్ వచ్చింది. ఫాస్ట్ ట్రాక్ ఇన్వెస్టిగేషన్ కోసం నా లాయర్ హైకోర్టులో పిటిషన్ వేశారు" అంటూ చెప్పుకొచ్చింది. రోనక్ ఆస్తులను అటాచ్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయగా.. అతనికి ఇండియాలో ఆస్తులేమి లేనట్లు తెలిసిందని తెలిపింది రిమి సేన్. అతని ఆస్తులన్ని తన తల్లి, భార్య పేర్లపై కొన్నాడని దీంతో హైకోర్టులో ఛార్జ్ షీట్ నమోదైందని తెలిపారు. ఈ కేసులో తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
తనకు కరోనా వచ్చిందని, తండ్రికి అనారోగ్యంగా ఉందని చెప్పేవాడు. క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నేను చాలా కాలం నమ్ముతూ వచ్చాను. కానీ ఆ తర్వాతే అర్థమయ్యింది అతడు మోసం చేస్తున్నాడని.. డబ్బు ఇవ్వకుండా నెలలపాటు ఆలస్యం చేస్తుండడంతో స్కామ్ చేశాడని అర్థమయ్యింది. ఇలాగే పలు సిటీల్లో చాలా మందిని మోసం చేశాడని తెలిసింది. దీంతో రోనక్ వ్యాస్ పై ఏడాదిన్నర క్రితమే ఖార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాను. ఇటీవలే సీఐడీ నుంచి కాల్ వచ్చింది. ఫాస్ట్ ట్రాక్ ఇన్వెస్టిగేషన్ కోసం నా లాయర్ హైకోర్టులో పిటిషన్ వేశారు" అంటూ చెప్పుకొచ్చింది. రోనక్ ఆస్తులను అటాచ్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయగా.. అతనికి ఇండియాలో ఆస్తులేమి లేనట్లు తెలిసిందని తెలిపింది రిమి సేన్. అతని ఆస్తులన్ని తన తల్లి, భార్య పేర్లపై కొన్నాడని దీంతో హైకోర్టులో ఛార్జ్ షీట్ నమోదైందని తెలిపారు. ఈ కేసులో తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.