తెలుగు బుల్లితెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది రష్మీ గౌతమ్.. జబర్దస్త్ ,ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటిషోలలో కూడా యాంకర్ గా నటించింది.. అంతేకాకుండా కొన్ని చిత్రాలలో హీరోయిన్గా నటించడమే కాకుండా మరికొన్ని చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది. యాంకర్ గా మారిన తర్వాత మరింత క్రేజీ భారీగా సంపాదించుకుంది.. గుంటూరు టాకీస్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ర. తాజాగా రష్మీ కి ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.


యాంకర్ రష్మీ ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె తెలియజేయడంతో ఒక్కసారిగా  అభిమానులు ఆందోళన చెందుతున్నారు.. గతంలో రష్మీ మాట్లాడుతూ తనకు రూమటాయిడ్ అనే ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలియజేసింది. ఇది ఒక ఆటో ఇమ్యూనిటీ వ్యాధి అన్నట్లుగా తెలియజేసింది. దీని వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతూ ఉంటుందట.. దీనివల్ల త్వరగా జలిబు బారిన పడే అవకాశాలు ఉంటాయని. ఏదైనా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడితే వెంటనే కోలుకోవడం చాలా కష్టమట. ఇదే సమస్యతో రష్మీ బాధపడుతున్నట్లు అభిమానులతో సోషల్ మీడియాలో తెలియజేసింది.


అలాగే వీటి నుంచి కోలుకోవడానికి కూడా కొన్ని సలహాలను సైతం ఇచ్చింది రష్మీ.. దీనికి ఎలాంటి చికిత్స లేదని లైఫ్ స్టైల్ లో మనం చేసుకునే మార్పులను బట్టి దీని ఫలితం ఉంటుందని వెల్లడించింది.. ముఖ్యంగా ఎంత ఒత్తిడి తగ్గించుకుంటే అంత మంచిదని ఈ వ్యాధి బారిన పడేవారు ఆయుర్వేద మందులు వాడాలని తెలిపింది. వీటి నుంచి బయటపడడానికి స్టెరాయిడ్స్ కూడా తీసుకున్నానని వెల్లడించింది. తనకు 12 ఏళ్ల వయసులోనే చాలా నొప్పిగా ఉండే ఇంజక్షన్లు సైతం తీసుకున్నానని వెల్లడించింది.. సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రష్మీ ఎప్పుడూ కూడా మూగజీవాలపైన ఇబ్బందులు పెట్టే వారికి సైతం శిక్షించారంటూ తెలియజేస్తూ ఉంటుంది.తెలుగు బుల్లితెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది రష్మీ గౌతమ్.. జబర్దస్త్ ,ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటిషోలలో కూడా యాంకర్ గా నటించింది.. అంతేకాకుండా కొన్ని చిత్రాలలో హీరోయిన్గా నటించడమే కాకుండా మరికొన్ని చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది. యాంకర్ గా మారిన తర్వాత మరింత క్రేజీ భారీగా సంపాదించుకుంది.. గుంటూరు టాకీస్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ర. తాజాగా రష్మీ కి ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.


యాంకర్ రష్మీ ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె తెలియజేయడంతో ఒక్కసారిగా  అభిమానులు ఆందోళన చెందుతున్నారు.. గతంలో రష్మీ మాట్లాడుతూ తనకు రూమటాయిడ్ అనే ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలియజేసింది. ఇది ఒక ఆటో ఇమ్యూనిటీ వ్యాధి అన్నట్లుగా తెలియజేసింది. దీని వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతూ ఉంటుందట.. దీనివల్ల త్వరగా జలిబు బారిన పడే అవకాశాలు ఉంటాయని. ఏదైనా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడితే వెంటనే కోలుకోవడం చాలా కష్టమట. ఇదే సమస్యతో రష్మీ బాధపడుతున్నట్లు అభిమానులతో సోషల్ మీడియాలో తెలియజేసింది.


అలాగే వీటి నుంచి కోలుకోవడానికి కూడా కొన్ని సలహాలను సైతం ఇచ్చింది రష్మీ.. దీనికి ఎలాంటి చికిత్స లేదని లైఫ్ స్టైల్ లో మనం చేసుకునే మార్పులను బట్టి దీని ఫలితం ఉంటుందని వెల్లడించింది.. ముఖ్యంగా ఎంత ఒత్తిడి తగ్గించుకుంటే అంత మంచిదని ఈ వ్యాధి బారిన పడేవారు ఆయుర్వేద మందులు వాడాలని తెలిపింది. వీటి నుంచి బయటపడడానికి స్టెరాయిడ్స్ కూడా తీసుకున్నానని వెల్లడించింది. తనకు 12 ఏళ్ల వయసులోనే చాలా నొప్పిగా ఉండే ఇంజక్షన్లు సైతం తీసుకున్నానని వెల్లడించింది.. సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రష్మీ ఎప్పుడూ కూడా మూగజీవాలపైన ఇబ్బందులు పెట్టే వారికి సైతం శిక్షించారంటూ తెలియజేస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: