నైజాం ఏరియాలో అత్యధిక షేర్ కలక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఏవో తెలుసు కుందాం.

ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా నైజాం ఏరియాలో 111.85 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టి నైజాం ఏరియాలో అత్యధిక షేర్ కలెక్షన్లను రాబట్టిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది .

సలార్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా నైజాం ఏరియాలో 71.40 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి నైజం ఏరియాలో అత్యధిక షేర్ కలక్షన్ లను వసూలు చేసిన సినిమాల లిస్టులో రెండవ స్థానం లో నిలిచింది .

కల్కి 2898 AD : ప్రభాస్ హీరో గా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా 8 రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 7.06 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి నైజాం ఏరియాలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో 3 వ స్థానంలో నిలిచింది.

బాహుబలి 2 : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా నైజాం ఏరియాలో 68 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి నైజాం ఏరియాలో అత్యధిక షేర్ కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో 4 వ స్థానంలో నిలిచింది.

అలా వైకుంఠపురంలో : అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నైజాం ఏరియాలో 44.88 వసూలు చేసి నైజాం ఏరియాలో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో 5 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: