అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అనుపమ సినిమా తర్వాత బాలీవుడ్ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. రణ్వీర్ సింగ్తో ఒక చిత్రాన్ని ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2025లో సెట్స్పైకి వెళ్లనుందని టాక్ నడుస్తుంది. దీన్ని బట్టి ప్రశాంత్ మొదటిగా ఈ హిందీ ప్రాజెక్ట్ను ముగించి ఆ తర్వాతే ‘జై హనుమాన్’ సినిమాను మొదలు పెడతారని సమాచారం.. అంటే 2026 కే జై హనుమాన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి డైరెక్టర్ ఏం చెప్తారో చూడాలి..జై హనుమాన్ గురించి మీరు వినే రూమర్లు అన్నీ నిజమే. మీరు పెట్టుకునే అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉంటుంది. అన్ని ఎమోషన్స్, ఎలివేషన్స్ ఉంటాయి. మీరు పెట్టే అన్ని కామెంట్లను చూస్తూనే ఉన్నాను. ట్రోలింగ్ చేస్తూ పెట్టే నెగెటివ్ కామెంట్లను కూడా చూస్తున్నాను." అంటూ ప్రశాంత్ వర్మ చెప్పారు.కాగా వీరి నిర్మాణంలో తెరకేక్కిన డార్లింగ్ మూవీ ఈ నెల 19న విడుదల కానుంది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అనుపమ సినిమా తర్వాత బాలీవుడ్ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. రణ్వీర్ సింగ్తో ఒక చిత్రాన్ని ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2025లో సెట్స్పైకి వెళ్లనుందని టాక్ నడుస్తుంది. దీన్ని బట్టి ప్రశాంత్ మొదటిగా ఈ హిందీ ప్రాజెక్ట్ను ముగించి ఆ తర్వాతే ‘జై హనుమాన్’ సినిమాను మొదలు పెడతారని సమాచారం.. అంటే 2026 కే జై హనుమాన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి డైరెక్టర్ ఏం చెప్తారో చూడాలి..జై హనుమాన్ గురించి మీరు వినే రూమర్లు అన్నీ నిజమే. మీరు పెట్టుకునే అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉంటుంది. అన్ని ఎమోషన్స్, ఎలివేషన్స్ ఉంటాయి. మీరు పెట్టే అన్ని కామెంట్లను చూస్తూనే ఉన్నాను. ట్రోలింగ్ చేస్తూ పెట్టే నెగెటివ్ కామెంట్లను కూడా చూస్తున్నాను." అంటూ ప్రశాంత్ వర్మ చెప్పారు.కాగా వీరి నిర్మాణంలో తెరకేక్కిన డార్లింగ్ మూవీ ఈ నెల 19న విడుదల కానుంది.