శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శ్రీదేవి కూడా చాలా మంచి పేరును సంపాదించుకుంది ఇండస్ట్రీలో. అలాగే ఇప్పుడు జాహ్నవి కపూర్ కూడా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వికాపూర్ అందరికీ సుపరిచితమే. తన తల్లికి ఏ మాత్రం తగ్గకుండా అదే అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. మత్తెక్కించే కళ్ళతోనే కుర్రకారుకు మతిపోగోడుతున్న ఈ అమ్మడు..ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉంటుంది.

 దేవర మూవీలో హీరోయిన్ గా నటిస్తూ బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ బ్యూటీ. ఈ క్రమంలో ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాలో, రామ్ చరణ్ సరసనా ఒక సినిమాలో నటిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలతో హీట్ పుట్టిస్తుంది. తాజాగా జాన్వి ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని మతైక్కించే కళ్ళతో ఫోటోలకి పోజులిచ్చింది.

 అది చూసిన నెట్టిజన్లు చూపులతో చంపేయకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దేవర మూవీలో జాన్వి కపూర్ చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే రామ్ చరణ్ మూవీలో కూడా అందంగా ఉంటుందని అంటున్నారు. దేవర మూవీలో జాన్వి కపూర్, జూనియర్ ఎన్టీఆర్, సైఫాలికాన్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. జాన్వి కపూర్ ఎన్టీఆర్ సరుసున నటిస్తున్న సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను అప్లోడ్ చేసింది. ఆ ఫోటోలను చూసి నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చాలా అందంగా ఉన్నావు అని కామెంట్స్ పెడుతున్నారు. మరి మీరు కూడా సోషల్ మీడియాలో ఒక లుక్ వెయ్యండి. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: