సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. గతంలో వచ్చిన జైలర్ సినిమా ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకు అవడంతో ఇప్పుడు పూర్తిగా యాక్షన్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇక ఈ  సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా దాదాపుగా 700 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే జైలర్ తర్వాత తాజాగా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్ . ఈ సినిమాకి

 సంబంధించిన టైటిల్  గ్లీమ్ప్స్ సైతం విడుదల చేయగా సోషల్ మీడియా వేదికగా దానికి స్పందన వచ్చింది. అంతేకాదు ఈ సినిమా పూర్తిగా యాక్షన్ అండ్ డ్రామా నేపథ్యంలో రాబోతోంది. కగా ఈ సినిమా కథ మొత్తం బంగారం స్మగ్లర్ల చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ  సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా త్వరలోనే బయటకు రానున్నాయి. ఇక ఈ లో ఎవరెవరు నటిస్తున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కాగా ఈ లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురు శ్రుతిహాసన్

 నటిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా విషయాన్నీ మేకర్స్ అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో శ్రుతి హాసన్ ఓ పోస్ట్ ను షేర్ చేసింది. ఈ పోస్ట్ లో ఆమె డే వన్ కూలీ అని రాసుకొచ్చింది. ఆతర్వాత వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేసింది. దాంతో ఆమె పొరపాటున రివీల్ చేసిందని అర్ధమవుతుంది. అంతే కాదు కూలీ లో శ్రుతిహాసన్ రజినీకాంత్ కూతురిగా కనిపిస్తుందని కూడా టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా వరుస లతో దూసుకుపోతున్న ఈ చిన్నది తెలుగు, తమిళ్ భాషల్లో బిజీగా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: