కాకి రిలీజ్ అయినా రోజు నుంచి ఎక్కడ చూసినా ఇదే ఊసువు వినిపిస్తుంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ మూవీ జూన్ 27 వ తారీఖున రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఇక కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ అండ్ విజువల్స్ తో మహాభారతాన్ని ఈ తరం వాళ్లకు అర్థం అయ్యేలాగా చూపించిన నాగ్ అశ్విన్ కు ఇవన్నీ థాంక్స్ లు చెప్పినా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో కొన్ని పొరపాట్లు సైతం ఉన్నప్పటికీ థియేటర్లలో వాటి గురించి ఆలోచించకుండా ప్రేక్షకులు సినిమాను ఆనందించారు.


కానీ దర్శకుడు నాగశ్విన్ మాత్రం కల్కి చిత్రంలో చేసిన తప్పులను అందరి ముందు ఓపెన్ గా చెప్పేశారు. ఇటీవల కల్కి సెట్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సమయంలో కొన్ని చోట్ల తప్పులు జరిగాయని చెప్పాడు. మహానటి చిత్రంలో డబ్బింగ్ మాదిరిగానే ఈ చిత్రంలో కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పించాం. కానీ సినిమా క్లైమాక్స్ హడావుడిలో అనుకున్న ఫినిషింగ్ ఇవ్వలేకపోయా అని నాకు అనిపించిందంటూ నాక్ అశ్విని తెలియజేసాడు. నాకు ఎలా ఉంటుందంటే పాత్ర ఎవరు చేస్తే వాళ్లే డబ్బింగ్ చెబితే 100% పర్ఫెక్ట్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది .


అందుకే అలా అంటూ తన అభిప్రాయాన్ని చెప్పి తాను తప్పు చేశా అంటూ ప్రేక్షకుల ముందు ఒప్పుకున్నాడు నాగ్ అశ్విన్. ప్రెసెంట్ నాగ్ అశ్విన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కల్కి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఇక ఇప్పటికే నిర్మాతలకు పెట్టిన బడ్జెట్ని తెచ్చిపెట్టింది ఈ మూవీ. ఇక రాంగ్ రన్ లో కూడా ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: