ఒకే ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఉప్పెన సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో చాలా తక్కువ గ్యాప్ లోని శ్యామ్ సింగరాయ్ బంగారు రాజు వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే విజయాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె లక్ అడ్డం తిరిగింది అని చెప్పాలి. ఈ సినిమాల తరువాత చేసిన మాచర్ల నియోజకవర్గం వారియర్అమ్మాయి గురించి మీకు చెప్పాలి అలా మొన్నటి వరకు ఈమె చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాపులుగా

 నిలిచాయి. ఇక ఇటీవల మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కృతి శెట్టి. ఈ సినిమా సైతం యావరేజ్ గా నిలిచింది. దీంతో తనకి ప్రస్తుతం అవకాశాలు ఏమీ లేవు. తెలుగులో అవకాశాలు లేనప్పటికీ తమిళంలో మాత్రం ఈ అమ్మడి జోరు బాగానే సాగుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా మలయాళం లో వరుస సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా మలయాళంలో అజయంతే రాండాం మోషనం లో నటిస్తున్నారు. దీని బడ్జెట్ దాదాపు 90 కోట్లు. ఇక తమిళంలోనూ కార్తి, జయం రవి, ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోలతో నటిస్తున్నారు కృతి. తాజాగా దుల్కర్ లోనూ హీరోయిన్‌గా ఎంపికయ్యారు కృతి. లైఫ్ ఆఫ్ పై లాంటి

 అవార్డ్ కు పని చేసిన సెల్వమని సెల్వరాజ్ దర్శకత్వంలో కాంత అనే వస్తుంది. రానా దగ్గుబాటి ఈ ను నిర్మిస్తున్నారు. ఇందులో దుల్కర్‌కు జోడీగా కృతి శెట్టి ఎంపికైనట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి వరసగా ఫ్లాపులు పలకరిస్తున్నా.. ఆ ప్రభావం తన కెరీర్‌పై పడకుండా జాగ్రత్త పడుతున్నారు బేబమ్మ. అలా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తే బిజీగా ఉంది ప్రదేశం అయితే తెలుగులో సరిగా సక్సెస్ లేని బేబమ్మ మలయాళం తమిళ వంటి భాషల్లో ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: