అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నాగచైతన్య ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన ప్రేక్షకులని బాగా కట్టుకున్నాడు. హీరో అక్కినేని నాగచైతన్య ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళ్లాడు కానీ ఇప్పుడు స్లో అయ్యాడు దీనికి గల ప్రధాన కారణం తీసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడమే. ఈసారి లేట్ అయినా హిట్ కొట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కార్తికేయ 2 తో బిగ్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందు మొండేటితో 'తండెల్' అనే మూవీని చేస్తున్నారు.


మూవీ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందుతున్న 'తండేల్' సినిమాలో సాయి పల్లవి కథానాయకగా నటిస్తోంది. బన్నీ వాస్ ఈ మూవీని నిర్వహిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన గ్లింప్స్, టీచర్ మూవీ పై అంచనాలు భారీగా పెంచేసాయి. నాగచైతన్య కెరియర్ లోనే బిగ్ ప్రాజెక్టుగా నిలుస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. అయితే, దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ను బన్నీ వాస్ 'ఆయ్' సాంగ్ లాంచ్ ఈవెంట్ లో రిలీల్ చేశారు. తండేల్ రూ.75 కోట్ల బడ్జెట్తో తరిగెక్కుతుందని తెలిపారు. అయితే, దీనిపై నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


 బడా హీరోలకె వర్క్ అవ్వడం లేదు మరి చైతు సినిమాలకి ఇంత భారీ బడ్జెట్ ఎందుకు అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటున్నారు. నాగచైతన్య కి సరైన హిట్ లేక చాలా కాలం అవుతుంది మరి ఈ సమయంలో రిస్క్ చేయటం అవసరమా అంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. బడ్జెట్ అయితే చాలా ఎక్కువ పెట్టి తీస్తున్న సినిమా. కాబట్టి ఈ సినిమా ఎలా ఉంటుందో ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ప్రేక్షకులు బాగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ డేట్ ను ఎప్పుడు ఫిక్స్ చేస్తారో అంటూ వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: