ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే .. మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేవారు చిరంజీవి . తనతో పాటు తన తమ్ముళ్లను సైతం ఇండస్ట్రీకి పరిచయం చేసి గొప్ప హీరోలను చేశాడు చిరు . ఇక ప్రస్తుతం కూడా పర్స సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు . తన నటన అండ్ డాన్స్ తో కొట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు . ఇక ప్రజెంట్ యువత హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బ్లాక్ బస్టర్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు .  


ఇక చిరు హీరో గానే కాదు గుణంలో కూడా మెగాస్టార్ అనిపించుకున్నాడు . ఇప్పటికే ఎంతోమంది పేదలకు సాయం చేసే తన గొప్ప మనసును చాటుకున్నాడు .  ఇక సినీ ఇండస్ట్రీలోని పలు వర్గాలకు కూడా హెల్త్ సౌకర్యాలు కల్పించారు చిరు . అయితే ఒకప్పుడు నిర్మాతలంతా కలిసి సినీ వర్కర్లకు రోజువారి ఖర్చులు ఎక్కువ అవుతాయని నిర్మాతలంతా కీలక నిర్ణయం తీసుకున్నారట . కాగా భోజనంలో ఐటమ్స్ తగ్గించాలని అనుకున్నారట . ఇక ఈ విషయం కాస్త మెగాస్టార్ చిరంజీవి చెవి నా పడడంతో నిర్మాతలపై సీరియస్ అయ్యి .. ఆ కర్చు నేను భరిస్తానంటూ చెప్పారట . ఇక మెగాస్టార్ మంచితనాన్ని నటుడు ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు .


దీంతో చిరు గొప్ప మనసు పై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు . ఇక కేవలం చిరంజీవి మాత్రమే ఎదగకుండా తన ఫ్యామిలీలోని వారసులని అందరినీ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసి మంచి పేరుని ఇచ్చారు . ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది . ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ అభిమానులు.. మా మెగాస్టార్ అంటే అది . ఈ విధంగా హే హీరో కూడా చేయడు . మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు చిరు . ఏదేమైనా టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవిని కొట్టే హీరోనే లేరు .. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ‌.

మరింత సమాచారం తెలుసుకోండి: