సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కీర్తి సురేష్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగుతోపాటు తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బాగా బిజీగా ఉన్న కీర్తి సురేష్ బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది.మహానటి సినిమా తర్వాత కీర్తీ కెరీర్ మారిపోయింది. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తోంది. అయితే వరుసగా ప్లాపులు ఎదురుకున్న కీర్తీకి సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా బ్రేక్ ఇచ్చింది. గత ఏడాది నాని దసరా సినిమాతో ఇంకో హిట్ అందుకుంది.కల్కి సినిమాలో కూడా ఆమె భాగమైంది.ఇప్పుడు కోలీవుడ్ లో మూడు సినిమాలతో పాటు బాలీవుడ్ లో తెరి రీమేక్ చేస్తోంది. అయితే ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లు అయినా కానీ గ్లామర్ లో మాత్రం ఎప్పుడు హద్దు దాటలేదు. కానీ ఈ మధ్య గ్లామర్ డోస్ ని పెంచింది. ఇంకా మెల్ల మెల్లగా పెంచుతోంది కూడా. సర్కారు వారి పాటతో గ్లామర్ డోస్ పెంచిన కీర్తీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హీట్ పుట్టించే పిక్స్ షేర్ చేస్తోంది. తెరి రీమేక్ (బేబీ జాన్) షూటింగ్ సెట్స్ నుంచి కీర్తి పిక్స్ లీక్ అవ్వగా.. అందులో క్లీవేజ్ షోతో ఫ్యాన్స్ ని షాక్ చేసింది.

ఇక ఆమె నటిస్తున్న రఘ తాత మూవీ ప్రమోషనల్ ఈవెంట్ రీసెంట్ గా గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు వచ్చిన కీర్తి డ్రెస్సింగ్ చూసి అంతా షాక్ అయ్యారు. ఫ్లోరల్ శారీ, బ్యాక్ లెస్ బ్లౌజ్ వేసుకుని వచ్చిన అమ్మడు అందరినీ ఎంతగానో ఫిదా చేసింది. స్కిన్ షోతో పాటు ఇంకా తన ఎద అందాలతో కూడా కవ్వించింది. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. నెటిజన్లు తెగ ఆమె హాట్ పిక్ చూసి తెగ స్పందిస్తున్నారు. అమ్మడు ఫుల్ గా ఛేంజ్ అయిందని అంటున్నారు.బాలీవుడ్  ఎంట్రీ ఇవ్వగానే.. కీర్తి సురేష్ డ్రెస్సింగ్ సెన్స్ అంతా మారిపోయిందని నెటిజన్లు చెబుతున్నారు. ఆమె క్లీవేజ్ షోతో అదరగొడుతోందని అంటున్నారు. చాలా కొత్తగా కనిపిస్తోందని కామెంట్స్ పెడుతున్నారు. బాలీవుడ్ డెబ్యూలో ఖచ్చితంగా వరుణ్ దావన్ సరసన అదరగొట్టడం పక్కా అని జోస్యం చెబుతున్నారు. ఆ మూవీ రిలీజ్ అయ్యాక.. అమ్మడి క్రేజ్ ఇంకా బాగా పెరుగుతుందని అంటున్నారు. ఏదేమైనా డ్రెస్సింగ్ లో కాదు.. మరి అప్ కమింగ్ మూవీస్ లో కూడా కీర్తీ సురేష్ గ్లామరస్ గా కనిపిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: