హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులనే బాగా కట్టుకుంది. 'కుమారి 21 ఎఫ్' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీలో తన పాత్రనే మెయిన్ లీడ్ కావటంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. దీనితో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లతో సినిమాలు చేస్తూ స్టార్ డమ్ అందుకుంటుంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ అనుకున్నంత రేంజ్ లో మాత్రం ఈ అమ్మడికి ఆఫర్లు రాలేవు.


కోద్దో గొప్పో వచ్చిన అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో రీసెంట్గా ' హనీమూన్ ఎక్స్‌ ఫ్రెగ్' మూవీలో నటించిన మెప్పించింది . అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తోంది . ఈ క్రమంలో ఈమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి . తాజాగా హెబ్బా పటేల్ ఇంస్టా వేదికగా కొన్ని పిక్స్ షేర్ చేసింది .


అందులో బుగ్గల మీద పసుపు రాసుకుని హల్దీ ఫంక్షన్ లో మెరుస్తూ ఫోటో లకి స్టిల్స్ ఇస్తూ 'ఎప్పటిలాగే ఇప్పుడు కూడా క్లూలెస్' అంటూ క్యాప్షన్ జోడించింది. అది చూసిన నటిజెన్లు అబ్బా.. హెబ్బా అప్పుడే పెళ్లి చేసుకుంటున్నావా అని ఎమోషనల్ ఎమోజీలు పెడుతూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్ అంటా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో జుట్టు ముడి వేసుకుని రెండు వేళ్ళు చూపిస్తూ స్టైల్గా స్టిల్స్ ఇచ్చింది. చేతులకు మెహందీ కూడా ఫుల్లుగా పెట్టుకుని మెడలో నక్లీస్ పెట్టుకొని ఫోజులిస్తూ ఫోటోలు దిగింది. డ్రెస్ లో చున్నీ మెడలో వేసుకుని కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: