ఏంటి లావణ్య రాజ్ తరుణ్ లకి నిజంగానే మూడేళ్ల కూతురు ఉందా... ఇన్ని రోజులు ఈ విషయం బయటపడలేదే అని చాలామంది జనాలు నోరెళ్ళబెడుతున్నారు. మరి నిజంగానే రాజ్ తరుణ్ వల్ల లావణ్య కు మూడు సంవత్సరాల కూతురు పుట్టిందా? ఇన్ని రోజులు ఈ కూతురును లావణ్య ఎక్కడ దాచి పెట్టింది అంటూ చాలామంది ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. అయితే దీని గురించి ఓ సీనియర్ జర్నలిస్టు సినీ క్రిటిక్ అయినటువంటి దాసరి విజ్ఞాన్ ని యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగారు. ఇందులో భాగంగా లావణ్య గురించి రాజ్ తరుణ్ గురించి ఎన్నో విషయాలు దాసరి విజ్ఞాన్ చెప్పారు. లావణ్య ప్లాన్ చేసి మరీ ఇదంతా చేస్తుందని, ఆమె ముందుగానే ఒక్కొక్క విషయాన్ని ఒక్కో సమయంలో బయట పెట్టాలి అని అంతా ప్లాన్ అయ్యి వచ్చింది. 

అలా మొదటి రోజు మాల్వీ మల్హోత్రా గురించి చెప్పింది. అలాగే రాజ్ తరుణ్ గురించి చెప్పింది. అందులో భాగంగా మాల్వి మల్హోత్రాపై ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి కూడా కేసు పెట్టింది.అలాగే రాజ్ తరుణ్ వల్ల రెండు సార్లు అబార్షన్ అయ్యింది అనే విషయాన్ని కూడా బయటికి తీసింది.అంతేకాకుండా ఆత్మహత్య చేసుకుంటానని కూడా పోలీసులకు, మీడియాకు సమాచారం అందించి మరో ప్లాన్ వేసింది.ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పనిచేస్తూ మీడియాలో హైలెట్ అవ్వాలని చూస్తుంది. ఏది ఏమైనప్పటికీ రాజ్ తరుణ్ మాత్రం లావణ్య టార్చర్ ని తట్టుకోలేకే అలాంటి పని చేస్తున్నాడు  ఆయన ఒక బాధితుడు.

ఇక రాజ్ తరుణ్ లాగే మాల్వీ మల్హోత్రా కూడా యోగేష్ వల్ల ఇబ్బంది పడిన బాధితురాలు. అలా వీళ్ళిద్దరూ ఒకరి బాధలు ఒకరు చెప్పుకొని ఫ్రెండ్స్ అయిపోయారు. ఇక వీరిద్దరి గురించి తెలిశాక లావణ్య అస్సలు ఓర్చుకోలేక పోతుంది. దాంతో ఎలాగైనా సరే వీరిద్దరి మధ్య అడ్డుకట్ట వేయాలని చూస్తోంది.అంతేకాకుండా లావణ్య మస్తాన్ రాజ్ వంటి వారితో తిరగగాలేంది.రాజ్ తరుణ్ వేరే అమ్మాయితో తిరిగితే ఏమవుతుంది.అది ఆయన ఇష్టం.అలాగే లావణ్య కి రెండు సార్లు ప్రెగ్నెన్సీ పోవడమే కాదు.రాజ్ తరుణ్ వల్ల ఆమెకి ఒక మూడు సంవత్సరాల పాప కూడా పుట్టినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది.కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్.ప్రస్తుతం ఈయన మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: