హాట్ బ్యూటీ శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో రకరకాల పోస్టులను షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈమె హాట్ ఫొటోస్ చూసిన నటిజన్ లు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈమె తరచూ ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయ నేతలపై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ నెట్టింట హాట్ టాపిక్ గా నిలుస్తోంది. శ్రీ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వంగలపూడి అనిత పై సోషల్ మీడియాలో ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసింది.


ఈ ముద్దుగుమ్మ అస్తమానం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ను ఆస్తమాను తిట్టిపోస్తూనే ఉంటుంది. దీంతో శ్రీ రెడ్డి పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈమె ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్కు సపోర్టుగా మాట్లాడుతుందన్న విషయం తెలిసిందే. ఇకపోతే శ్రీరెడ్డి తాజాగా ట్విట్టర్ లో సంచలన పోస్ట్ పెట్టింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫై ఓ వీడియో ఎడిట్ చేసి నెట్టుంటా వైరల్ చేస్తోంది. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ 'నాడు నేడు అమ్మ ఒడి, దీవెనలు, కానుకలు..ఇలా ఒకటి కాదు..నోటికొచ్చిన పేర్లన్నీ పెట్టుకున్నారు.


మామయ్య వస్తున్నాడు చెప్పండి. పలక బలపం పట్టుకుని అఆఇఈ లు రాయిస్తే కాదు అంటూ గతంలో చెప్పిన మాటలకు..సంక్షేమ పథకాలన్నీ మేం ఆపం. కచ్చితంగా సంక్షేమ పథకాలన్ని అలాగే నడుస్తాయి. ఓ పది రూపాయలు ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాం తప్పా, తక్కువ చేయాలనుకోవట్లేదు' అంటూ ఇటీవల పవన్ మాట్లాడిన మాటలకు జోడించి శ్రీ రెడ్డి వీడియో ఎడిట్ చేసింది. అంతేకాకుండా జఫ్పా, సిగ్గులేని వెధవ అని తిట్టి ఎమోజీలను యాడ్ చేసి చివర్ల పవన్ కళ్యాణ్ కింద కూర్చుని ఏడ్చే ఓ సినిమాలోని సీను జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: