మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా పొన్నియిన్ సెల్వన్. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై ప్రేక్షాదరణ పొందుతోంది ఈ సినిమా. ప్రజాదరణ పొందిన ఒక నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇక ఈ సినిమాలో కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య లక్ష్మీ, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం ఈ సినిమాలో నటించారు. దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 30, 2022 న ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీత దర్శకత్వం వహించారు.  సీనియర్ రైటర్ జయమోహన్ డైలాగులు రాయగా.. సినిమాటోగ్రఫర్‌గా రవి వర్మన్ పనిచేశారు.అయితే సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరో హీరో చేయడం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే. ఇలా ఒక హీరో రిజెక్ట్ చేసిన స్టోరీ తోనే మరో హీరో సూపర్ హిట్ కొడుతూ ఉంటాడు.అయితే సినిమా విడుదలైన చాలా రోజుల తర్వాత ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలోకి వచ్చి ఇక వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పోనియన్ సెల్వన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మణిరత్నం కెరియర్ లోనే ఈ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఏ మూవీ రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం ఉండడంతో ప్రేక్షకులు అందరూ కూడా మూవీ చూసి సర్ ప్రైస్ అయ్యారు అయితే ఇక ఇప్పుడు ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.అసలు విషయం ఏమిటంటే మణిరత్నం తెరకెక్కించిన  పొన్నియన్ సెల్వన్ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని సినీవర్గాలు పంచుకున్నాయి.ఈ సినిమా తీసేందుకు 2010లోనే మణిరత్నం భారీగా ప్లాన్ చేశారట మహేష్ బాబు,విజయ్ తలపతి ప్రధాన పాత్రల్లో నటిస్తారని ప్రకటించగా మూవీకి సంబంధించిన ఫోటోషూట్ కూడా సూపర్ స్టార్ పూర్తి చేశారు. కానీ బడ్జెట్,పరిమిత విఎఫ్ఎక్స్ సాంకేతికత కారణంగా అప్పుడు నిలిపివేశారు. ఆ తర్వాత ఈ మూవీ ని దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 30, 2022 న  తెరకేక్కించారు.భారీ బడ్జెట్ తో థియేటర్లో రిలీజై బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: