అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆ తర్వాత అమీర్ ఖాన్ చాలా గ్యాప్ తీసుకొని మరి తారే జమీన్ పార్ సినిమా ను తెరకెక్కించేందుకు ఓకే చెప్పారని అయితే తన పాత్ర ఏంటి అనే విషయం ఇంతవరకు తెలియక పోవడంతో సంతకం చేయలేదట. అందుకే ఇంకా తన తదుపరి సినిమా అని ప్రకటించలేదని వార్తలు వినిపించాయి. ఇలాంటి సమయంలోనే ఒక బిగ్ అప్డేట్ అంటు సోషల్ మీడియాలో కొన్ని పోస్టర్లు సైతం వైరల్ గా మారాయి.


ఈ పోస్టర్లో అమీర్ ఖాన్ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు సినిమాని చేయబోతున్నట్లుగా ప్రకటించారట.దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఈ విషయం వైరల్ గా మారడంతో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇందులో ఎలాంటి నిజం లేదని.. సల్మాన్ ఖాన్ తో మాత్రం ఒక కమిట్ సినిమా ఉందని అలాగే లోకేష్ కనకరాజు తో కూడా ఒక ఒప్పందం ఉందని.. వార్తలు వినిపించాయి అందులో అమీర్ ఖాన్ తో ఎలాంటి ఒప్పందం లేదు అతనికి ఎలాంటి అడ్వాన్స్ కూడా ఇవ్వలేదంటూ తెలియజేశారు.


గతంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ అమీర్ ఖాన్ ను కలిశారు కానీ ఆ తర్వాత మరి ఏ సినిమాని కూడా ప్రకటించలేదు. కేవలం ఇవన్నీ కూడా ఊహాగానాలు అంటూ మైత్రి మూవీ సన్నిహితుల వర్గాల నుంచి వార్తలు తెలియజేశారు. డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో హీరోస్ సన్ని డియోల్ ప్రధాన పాత్రలో మైత్రి మూవీ సంస్థ ఒక హిందీ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. ఈ సినిమా అయిపోయిన వెంటనే స్టార్ హీరో ఆయన అమీర్ ఖాన్ తో సినిమా చేయవలసి ఉందని సమాచారం .మరి అధికారికంగా మైత్రి మూవీస్ వేరు ఈ విషయం పైన క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: