తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది టైర్ 2 హీరోలు ఉన్నారు. ఇక వారిలో కొంత మంది నటించిన సినిమాలకు మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చాయి. అలా టైర్ 2 హీరోలు నటించిన మూవీలలో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

దసరా : నాచురల్ స్టార్ నాని హీరో గా రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ ఓదెల ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 142 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.

ఖుషి : విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా శివ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.87 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చాయి. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను చేసిన సినిమాల లిస్టులో 2 వ స్థానంలో నిలిచింది.

లైగర్ : విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన మొదటి రోజు 9.57 కోట్ల షేర్ కలక్షన్ వచ్చాయి. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను చేసిన సినిమాల లిస్టులో 3 వ స్థానంలో నిలిచింది.

టిల్లు స్క్వేర్ : సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా రూపొందిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.25 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చాయి. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను చేసిన సినిమాల లిస్టులో 4 వ స్థానంలో నిలిచింది.

స్కంద : రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.62 కోట్ల షేర్ కలక్షన్లను రాబట్టింది. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను చేసిన సినిమాల లిస్టులో 5 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: