వరుస పెట్టి చిత్రాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . ఇంతకుముందు రాంట్ రెస్ట్ లుక్ లో దసరా మూవీతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హీట్ కొట్టిన నాని ఆ వెంటనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా వచ్చిన హాయ్ నాన్నతో మరో విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు . ఇక ఇప్పుడు ఒక్కరోజు కోపంతో వనికించే పాత్రతో ముందుకు వస్తున్నాడు . నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం . ఈ చిత్రం తో నాని మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అయ్యారు . త్రిబుల్ ఆర్ నిర్మాత డివివి దానయ్యతో పాటు కళ్యాణ్ దాసరి ఈ మూవీని నిర్మించారు .


భారీ బడ్జెట్ తో తరికెక్కిన ఈ సినిమాని ఆగస్టు 29న తెలుగు అండ్ తమిళ్ మరియు కన్నడ, మలయాల్, హిందీ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ చేశారు . ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల సరిపోదు శనివారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్ . ఇక ఈ కార్యక్రమానికి నానితో వర్క్ చేసిన డైరెక్టర్స్ తో పాటు మూవీ టీం పాల్గొన్నారు . సరిపోదా శనివారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నాని చేసిన కామెంట్స్ ప్రెసెంట్ వైరల్ అవుతున్నాయి . " అందరికీ థాంక్స్ . ఈరోజు వచ్చిన దర్శకులకు నాతో కనెక్షన్ ఉంది . అది త్వరలో తెలుస్తుంది మీకు . సినిమా గురించి చాలా వేశాను .


టీజర్ అండి ట్రైలర్ ఏది రిలీజ్ చేసినా అందరూ ఫోన్ చేసుకొని ఆదరించారు . ట్రైలర్లో చిన్నగా అరిశాను . ఈనెల 29న అందరూ అంతరేంజ్‌ లో సక్సెస్ ఇవ్వాలి ప్రియాంకతో ఆఫ్ స్క్రీన్ లో ప్రేమలో పడతారు . ఈ సినిమాలో సూర్య అండ్ చారు పాత్రలను దర్శకుడు వివేక్ చక్కగా డిజైన్ చేశాడు . ఇక ఎస్ ఏ సూర్య పాత్రకు మంచి పేరు వస్తుంది . పాత్రకు ఆయనే మైనా నటుడు ‌ . ఆగస్టు 29న పోతారు ‌. అందరూ పోతారు ‌. అందరూ థియేటర్కు పోతారు . 29న సరిపోదు శనివారం చూస్తారు " అంటూ నాని కామెంట్స్ చేశారు . ప్రశాంత్ నాని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: