సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన వారిలో ఖుష్బూ కూడా ఒకరు. తెలుగు, తమిళ్, కన్నడ వంటి ఇతర భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఖుష్బూ.. ఇమే క్రేజ్ ఎలా ఉందంటే ఈమె అభిమానులు ఈమెకు గుడి కట్టి ఇప్పటికి ఆరాధిస్తూ ఉంటారు. హీరోయిన్గా ఫెడవుట్ అయినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా పలు పాత్రలలో నటిస్తూ ఉన్నది ఖుష్బూ. ఇటీవలే ఈమె నిర్మించిన అరుణ్మై  -4 సినిమా ఏకంగా 100 కోట్ల రూపాయలను రాబట్టింది. మరొకవైపు పొలిటికల్ పరంగా కూడా బిజీగా గడిపేస్తోంది.


తాజాగా ఖుష్బూ కు తీవ్ర గాయాలు అయినట్లుగా తెలుస్తోంది .ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడం జరిగింది.. ఖుష్బూ షేర్ చేసిన ఫోటోలులో ఆమె మోకాలికట్టుతో కనిపించింది.అసలు ఖుష్బూకు ఏమయ్యింది అనే విషయం పైన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కానీ తన గాయానికి గల కారణాలను అసలు వివరించలేదు. ఈ విషయం నిన్న అభిమానులు సైతం ఆమె త్వరగా కోలుకోవాలని మాత్రం కోరుకుంటున్నారు.

ఖుష్బూ భర్త సుందర్ ఫోటోలు షేర్ చేయక వైరల్ గా మారుతున్నాయి . పొలిటికల్ పరంగా ఈమె చాలా యాక్టివ్గానే కనిపిస్తోంది. జాతీయ మహిళా కమిషనర్ సభ్యురాలుగా కూడా పార్టీ నుంచి ఈమె రాజీనామా చేయడం తీవ్ర చర్చనీ అంశంపై దారితీస్తోంది. అయితే స్టేట్ పొలిటికల్ కూడా మరింత యాక్టివ్ గా మారిందుకే ఈమె రాజీనామా చేసినట్లుగా తెలియజేసింది. ఖుష్బూ కూతుర్లను కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అభిమానులైతే కోరుకున్న వారు మాత్రం తనకు నచ్చిన పని చేస్తారు అందుకే వారు ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇవ్వలేదు అని తెలిపింది ఖుష్పు. అప్పుడప్పుడు ఖుష్బూ కుటుంబానికి సంబంధించి ఫోటోలను మాత్రమే ఈమె షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఖుష్బూ కు సంబంధించి ఈ న్యూస్ వైరల్ అవుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: