నైజాం ఏరియాలో హైయెస్ట్ షేర్ కలక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

ఆర్ ఆర్ ఆర్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నైజాం ఏరియాలో 111.85 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి ఇప్పటి వరకు నైజాం ఏరియాలో అత్యధిక షేర్ కలక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.

కల్కి 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నైజాం ఏరియాలో 92.80 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి ఇప్పటి వరకు నైజాం ఏరియాలో అత్యధిక షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో రెండవ స్థానంలో నిలిచింది.

సలార్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నైజాం ఏరియాలో 71.40 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి ఇప్పటి వరకు నైజాం ఏరియాలో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మూడవ స్థానంలో నిలిచింది.

బాహుబలి 2 : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నైజాం ఏరియాలో 68 కోట్ల షేర్ కలక్షన్లను నైజాం ఏరియాలో అత్యధిక షేర్ కలక్షన్లను చేసిన సినిమాల లిస్టులో నాలుగవ స్థానంలో నిలిచింది.

అలా వైకుంఠపురంలో : అల్లు అర్జున్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నైజాం ఏరియాలో 44.88 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి నైజాం ఏరియాలో అత్యధిక షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో ఐదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: