తెలుగు సినీ పరిశ్రమలో ఒక్క సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తమ అందం అభినయంతో ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలలో నటించడం వల్లే ఇలా ఎంతోమంది క్రేజీ సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు చెప్పుకుపోయో ఒక హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్లు రాకపోవడంతో కోలీవుడ్ ఇండస్ట్రీ వైపుగా అడుగులు వేసి అక్కడ సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం సినిమాలకు దూరమైన సీనియర్ హీరోయిన్ ఇప్పుడు ఆమెను  చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు చాలా బొద్దుగా ఉన్న ఈమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.


హీరోయిన్ ఎవరో కాదు అప్పట్లో కుర్రకారుల ఆరాధ్య దేవతగా పేరుపొందిన గాయత్రి రఘురామ్. ఈమె పేరు తెలియకపోవచ్చు. గాని ఈమె నటించిన మా బాపు బొమ్మకు పెళ్ళంట అనే సినిమాలో హీరోయిన్ అంటే గుర్తుపట్టేస్తారు. తెలుగులో రేపల్లెలో రాధ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2001లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మా బాపు బొమ్మకు పెళ్ళంట సినిమాతో క్రేజ్ అందుకుంది. ఆ సినిమాలు పాటలు కూడా బాగానే పాపులర్ అయ్యాయి.



అయితే ఆ తర్వాత తమిళంలో కొన్ని సినిమాలో చేసిన ఇమే ఆఫర్లు సినీ ఇండస్ట్రీకి దూరమైంది. 2004 నుంచి 2010 వరకు ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదట. ఈమె హీరోయిన్ గానే కాకుండా కొరియోగ్రాఫర్ గా కూడా పేరు సంపాదించింది. దీంతో 2006లో కాలిఫోర్నియాలోని సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత అయిన.. దీపక్ చంద్ర సేకరణ వివాహం చేసుకున్నది. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2010లో విడిపోయారట. ఆ తర్వాత ఒంటరిగానే తన జీవితాన్ని గడిపేస్తోంది గాయత్రి.


అయితే గతంలో ఎంతో అందంగా ఉన్న గాయత్రీ రఘురాం ఇప్పుడు ఈమె లుక్కుని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 2017లో తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొనింది. గతంలో అమాయకంగా చూపులతో అందంతో రెండు జెళ్ళ శీతలాగా ఉన్న ఈమె ఇప్పుడు చాలా స్టైలిష్ గా మోడరన్ దుస్తులలో సరికొత్త లుక్కులో కనిపిస్తోంది. జుట్టు కత్తిరించుకొని చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది .సుమారుగా ఈమె వంద సినిమాలకు కొరియోగ్రాఫర్ గా కూడా పనిచేస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: