తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చి.. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయిన హీరోయిన్ శ్రీయ శరన్. హాట్ యాంగిల్స్ లో బోల్డ్ పోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేస్తూ వస్తుంది. అంతకంతకూ గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతుంది. దశాబ్దానికి పైగా శ్రియ నార్త్ టు సౌత్ అన్ని పరిశ్రమల్లో సత్తా చాటారు. తెలుగులో రెండు జనరేషన్స్ స్టార్స్ తో నటించిన ఘనత ఆమె సొంతం. చిరు, బాలయ్య, నాగ్, వెంకీలతో పాటు మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ లతో ఆమె జతకట్టారు.. సిల్వర్ స్క్రీన్ పై శ్రియ జోరు తగ్గింది. అందుకేనేమో సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు…సినిమాలను కాస్త తగ్గించిన కూడా ఆమెకు తగ్గ పాత్రలు వరుస పెట్టి రావడంతో సీనియర్ హీరోలకు ఆఫ్షన్ అయ్యింది.. మరోవైపు గ్లామర్ డోస్ పెంచుతుంది..నాలుగు పదుల వయసు దాటినా హీరోయిన్ శ్రియ శరన్ లో అందాల వేడి ఏమాత్రం తగ్గలేదు.శ్రియ శరణ్ ఇప్పటికీ అడపాదడపా సినిమాలు, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మధ్యే

దీలో ఆమె నటించిన వెబ్ సిరీస్ షోటైమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అయింది.ఇదిలావుండగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ స్టార్‌ కాంపౌండ్ నుంచి ఇప్పటికే కంగువ విడుదలకు ముస్తాబుతోంది.ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మూవీలో సీనియర్‌ హీరోయిన్ శ్రియా శరణ్‌ స్పెషల్ సాంగ్‌లో మెరువనుంది. ఊటీ షెడ్యూల్‌లో ఈ పాటను చిత్రీకరించనున్నారట మేకర్స్‌. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ ఇడుక్కి పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నట్టు సమాచారం.ఈ చిత్రంలో పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్‌ మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ అందిస్తున్నాడు. పీరియాడిక్‌ వార్‌ అండ్ లవ్‌ నేపథ్యంలో వస్తోన్న సూర్య 44కు తిరు, 24, పేటా ఫేం సినిమాటోగ్రఫర్‌ డీవోపీగా పనిచేస్తున్నాడు. సూర్య హోంబ్యానర్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మేకర్స్ 2025 పొంగళ్‌ కానుకగా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: