తెలుగు బిగ్ బాస్ సీజన్ -8 నిన్నటి రోజున రాత్రి చాలా గ్రాండ్గా మొదలయ్యింది. గత కొన్ని రోజులుగా కంటిస్టెంట్లు ఎవరెవరు వస్తారు అనే విషయం పైన ఆడియన్స్ సైతం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూశారు.. నిన్నటి రోజున స్టార్ మాలో నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 8 కార్యక్రమం మొదలయ్యింది. ఇక కంటిస్టేన్స్ అందరూ కూడా తమ స్పెషల్ పర్ఫామెన్స్ తో చాలా గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చారు. మరి బిగ్ బాస్ తెలుగు సీజన్ -8 లో ఎంట్రీ ఇచ్చిన 14 మంది కంటెస్టెంట్లు ఎవరెవరు ఇప్పుడు చూద్దాం.


1). తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లో మొట్టమొదటిగా కనిపిస్తే సీరియల్ నటి యష్మి గౌడ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.


2). రెండు కంటిస్టెంట్ గా సీరియల్ నటుడు నిఖిల్ మలియక్కల్ ఎంట్రీ ఇచ్చారు.


3). మూడవ కన్సిస్టెంట్గా డైరెక్టర్ నవీన్ ఎంట్రీ ఇచ్చారు.

4). నాల్గవ కన్సిస్టెంట్గా సీరియల్ యాక్టర్ ప్రేరణ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.


5). ఐదవ కంటెస్టెంట్ గా ఒకప్పుడు హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆదిత్య ఓం ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

6). ఆరో కంటిస్టెంట్గా మరొక సీరియల్ నటి సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చారు.


7). ఏడవ కంటిస్టెంట్ గా బెజవాడ బేబక్క ఎంట్రీ ఇచ్చింది.


8). ఎనిమిదవ కంటెస్టెంట్ గా రాజ్ తరుణ్ స్నేహితుడు ఆర్జే శేఖర్ భాష ఎంట్రీ ఇచ్చారు.


9). 9వ కంటెస్టెంట్ గా బేబీ చిత్రంలో నటించిన నటి కిరాక్ సీత

10). పదవ కంటెంట్ గా యాక్టర్ మణికంఠ ఎంట్రీ ఇచ్చారు.

11). 11వ కంటెస్టెంట్ గా మరొక సీరియల్ నటుడు పృథ్విరాజ్ శెట్టి ఎంట్రీ ఇచ్చారు.

12). 12వ కంటిన్యూస్టెంట్ గా ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ ఎంట్రీ ఇచ్చింది.


13). 13వ కంటిన్యూస్టెంట్ గా డాన్సర్ నైనిక ఎంట్రీ ఇవ్వడం జరిగింది.


14). 14వ కంటెస్టెంట్ గా యూట్యూబర్ నబిల్ అప్రిది ఎంట్రీ ఇచ్చారు.


మొత్తం మీద  ఏడుగురు అబ్బాయిలు , ఏడుగురు అమ్మాయిలు ఎంట్రీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: