టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తున్నారు. ముఖ్యంగా తెలుగు హీరోయిన్లు కాకుండా.. ఎక్కువగా ఇతర భాషల హీరోయిన్లే మన టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అలా వచ్చిన హీరోయినే.. భాగ్య శ్రీ బోర్సే. అయితే.. భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తున్న పేరు భాగ్యశ్రీ బోర్సే.

తాను నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో భాగ్యశ్రీ అందాలను అద్భుతంగా చూపించారు. తన నడుము అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టించారు. ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ కూడా మళ్లీ కొంతమంది తిరిగి ఇచ్చేసారట.


 
ఫైనల్ గా మిస్టర్ బచ్చన్ సినిమా నెగిటివ్ టాక్ రావడంతో రవితేజ అభిమానులు డైరెక్టర్ హరీష్ శంకర్ పై కాస్త కోపంగా ఉన్నారట. ఈ సినిమా పరంగా ఎవరైనా లాభపడ్డారంటే అది కేవలం భాగ్యశ్రీ బోర్సే మాత్రమే. ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ తన చెందాలతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. సోషల్ మీడియాలో భాగ్యశ్రీ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ... తన హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది.


తన లో దుస్తులను చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. తన నడుము అందాలను చూపిస్తూ, హాట్ గా ఫోటోలకు ఫోజులిస్తుంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు హాట్ గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.  కాగా, టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి ఇటీవలే వచ్చిన భాగ్య శ్రీ.. విజయ్‌ దేవర కొండ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: